గాజాకు యూఏఈ $1.2 బిలియన్ల విరాళం..!!
- February 20, 2026
యూఏఈః గాజాకు మద్దతుగా $1.2 బిలియన్ల సాయాన్ని యూఏఈ ప్రకటించింది. పీస్ బోర్డు ద్వారా ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. ఈ మేరకు యూఏఈ ఉప ప్రధాన మంత్రి గ్రూప్ తొలి సమావేశంలో తెలిపారు. అదే విధంగా సౌదీ అరేబియా, ఖతార్ మరియు కువైట్ కూడా తలా $1 బిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తామని ప్రకటించాయి. హమాస్ నిరాయుధీకరణ తర్వాత ఎన్క్లేవ్ను పునర్నిర్మించే లక్ష్యంతో గాజా పునర్నిర్మాణ నిధికి 7 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మొత్తం $10 బిలియన్లను అమెరికా విరాళంగా అందజేస్తుందని ట్రంప్ ప్రకటించారు.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









