గాజాకు యూఏఈ $1.2 బిలియన్ల విరాళం..!!
- February 20, 2026
యూఏఈః గాజాకు మద్దతుగా $1.2 బిలియన్ల సాయాన్ని యూఏఈ ప్రకటించింది. పీస్ బోర్డు ద్వారా ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. ఈ మేరకు యూఏఈ ఉప ప్రధాన మంత్రి గ్రూప్ తొలి సమావేశంలో తెలిపారు. అదే విధంగా సౌదీ అరేబియా, ఖతార్ మరియు కువైట్ కూడా తలా $1 బిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తామని ప్రకటించాయి. హమాస్ నిరాయుధీకరణ తర్వాత ఎన్క్లేవ్ను పునర్నిర్మించే లక్ష్యంతో గాజా పునర్నిర్మాణ నిధికి 7 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మొత్తం $10 బిలియన్లను అమెరికా విరాళంగా అందజేస్తుందని ట్రంప్ ప్రకటించారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









