గాజాకు యూఏఈ $1.2 బిలియన్ల విరాళం..!!
- February 20, 2026
యూఏఈః గాజాకు మద్దతుగా $1.2 బిలియన్ల సాయాన్ని యూఏఈ ప్రకటించింది. పీస్ బోర్డు ద్వారా ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. ఈ మేరకు యూఏఈ ఉప ప్రధాన మంత్రి గ్రూప్ తొలి సమావేశంలో తెలిపారు. అదే విధంగా సౌదీ అరేబియా, ఖతార్ మరియు కువైట్ కూడా తలా $1 బిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తామని ప్రకటించాయి. హమాస్ నిరాయుధీకరణ తర్వాత ఎన్క్లేవ్ను పునర్నిర్మించే లక్ష్యంతో గాజా పునర్నిర్మాణ నిధికి 7 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మొత్తం $10 బిలియన్లను అమెరికా విరాళంగా అందజేస్తుందని ట్రంప్ ప్రకటించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







