జెడ్డాలో 15 మిలియన్ యాంఫెటమైన్ ట్యాబ్లెట్లు స్వాధీనం
- July 23, 2022
జెడ్డా: జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ లో సుమారు 15 మిలియన్ల యాంఫెటమైన్ ట్యాబ్లెట్లను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని సౌదీ అధికారులు అడ్డుకున్నారు. జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (ZTCA) ప్రకారం.. విదేశాల నుండి వచ్చే వాణిజ్య సరుకులో 14,976,000 మాత్రలు దాచి తరలించారని తెలిపింది. కాంక్రీట్ దిమ్మెలను తయారు చేసే యంత్రంలో చాకచక్యంగా దాచిపెట్టిన స్మగ్లింగ్ పరిమాణాన్ని గుర్తించినట్లు ZTCA పేర్కొంది. అలర్టయిన ZTCA భద్రతా అధికారులు డెలివరీ అడ్రస్ ఆధారంగా నిందితున్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







