జెడ్డాలో 15 మిలియన్ యాంఫెటమైన్ ట్యాబ్లెట్లు స్వాధీనం
- July 23, 2022
జెడ్డా: జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ లో సుమారు 15 మిలియన్ల యాంఫెటమైన్ ట్యాబ్లెట్లను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని సౌదీ అధికారులు అడ్డుకున్నారు. జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (ZTCA) ప్రకారం.. విదేశాల నుండి వచ్చే వాణిజ్య సరుకులో 14,976,000 మాత్రలు దాచి తరలించారని తెలిపింది. కాంక్రీట్ దిమ్మెలను తయారు చేసే యంత్రంలో చాకచక్యంగా దాచిపెట్టిన స్మగ్లింగ్ పరిమాణాన్ని గుర్తించినట్లు ZTCA పేర్కొంది. అలర్టయిన ZTCA భద్రతా అధికారులు డెలివరీ అడ్రస్ ఆధారంగా నిందితున్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









