జెడ్డాలో 15 మిలియన్ యాంఫెటమైన్ ట్యాబ్లెట్లు స్వాధీనం
- July 23, 2022
జెడ్డా: జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ లో సుమారు 15 మిలియన్ల యాంఫెటమైన్ ట్యాబ్లెట్లను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని సౌదీ అధికారులు అడ్డుకున్నారు. జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (ZTCA) ప్రకారం.. విదేశాల నుండి వచ్చే వాణిజ్య సరుకులో 14,976,000 మాత్రలు దాచి తరలించారని తెలిపింది. కాంక్రీట్ దిమ్మెలను తయారు చేసే యంత్రంలో చాకచక్యంగా దాచిపెట్టిన స్మగ్లింగ్ పరిమాణాన్ని గుర్తించినట్లు ZTCA పేర్కొంది. అలర్టయిన ZTCA భద్రతా అధికారులు డెలివరీ అడ్రస్ ఆధారంగా నిందితున్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..