జెడ్డాలో 15 మిలియన్ యాంఫెటమైన్ ట్యాబ్లెట్లు స్వాధీనం
- July 23, 2022
జెడ్డా: జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ లో సుమారు 15 మిలియన్ల యాంఫెటమైన్ ట్యాబ్లెట్లను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని సౌదీ అధికారులు అడ్డుకున్నారు. జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (ZTCA) ప్రకారం.. విదేశాల నుండి వచ్చే వాణిజ్య సరుకులో 14,976,000 మాత్రలు దాచి తరలించారని తెలిపింది. కాంక్రీట్ దిమ్మెలను తయారు చేసే యంత్రంలో చాకచక్యంగా దాచిపెట్టిన స్మగ్లింగ్ పరిమాణాన్ని గుర్తించినట్లు ZTCA పేర్కొంది. అలర్టయిన ZTCA భద్రతా అధికారులు డెలివరీ అడ్రస్ ఆధారంగా నిందితున్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







