విజిటర్ డబ్బులు చోరీ.. ఇద్దరికి జైలుశిక్ష, జరిమానా
- July 23, 2022
దుబాయ్: ఒక ఆసియా విజిటర్ నుండి డబ్బులు అపహరించినందుకు దుబాయ్లోని కోర్ట్ ఆఫ్ మిస్డిమీనర్స్ ఇద్దరు ఆసియన్లకు ఒక్కొక్కరికి రెండు నెలల జైలు శిక్ష విధించింది. దాంతోపాటు సంయుక్తంగా Dhs 50,000 జరిమానా విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత దోషులు బహిష్కరించాలని ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఈ కేసు గత ఏప్రిల్లో నమోదైంది. ఒక ఆసియా విజిటర్ తన వద్ద ఉన్న 50,000 సౌదీ రియాల్స్ ను ఎమిరాటీ దిర్హామ్లుగా మార్చుకోవడానికి ఎమిరేట్స్ ID కార్డ్ లేనందున సహాయం చేయమని ఒక ఆసియా వ్యక్తిని కోరాడు. ఇద్దరూ నైఫ్ ప్రాంతంలోని ఒక ఎక్స్ఛేంజ్ ఆఫీసుకు వెళ్లారు. విజిటర్ నుండి 50,000 రియాల్స్ తీసుకొని.. ఎక్స్ఛేంజ్ ఆఫీస్ ఉద్యోగికి అందజేశారు. ఆ తర్వాత అతడిచ్చిన దిర్హామ్లను అందుకున్న నిందితుడు.. ఎక్స్ఛేంజ్ కార్యాలయం నుంచి పారిపోయాడు. దీంతో విజిటర్ పోలీసులను ఆశ్రయించాడు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







