అల్ హమ్రా బస్సు ప్రమాదంలో 5 మంది మృతి.. 14 మందికి గాయాలు
- July 24, 2022
మస్కట్: విలాయత్ అల్ హమ్రాలోని అల్ జబల్ అల్-షార్కీలో 19 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. 14 మంది తీవ్రంగా గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. బస్సు అల్ జబల్ అల్-షార్కి పర్వతాలకు విహారయాత్ర కోసం అనాథాశ్రమం నుండి పిల్లలను తీసుకువెళుతోందన్నారు. బస్సు విలాయత్ ఆఫ్ సీబ్లోని చైల్డ్ కేర్ సెంటర్కు చెందినదని తెలిపారు. గాయపడిన వారిని నిజ్వా, బహ్లా ఆసుపత్రులకు తరలించినట్లు.. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మస్కట్ గవర్నరేట్లోని ఖవ్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







