మనీ లాండరింగ్ చేసినందుకు గాను 12 ఏళ్ల జైలు శిక్ష
- July 25, 2022
రియాద్: దేశ చట్టాలకు వ్యతిరేకంగా మనీ లాండరింగ్ చేసినందుకు గాను కేసు ను దర్యాప్తు చేసిన ప్రత్యేక కోర్టు సౌదీ అరేబియా కు చెందిన దంపతులకు 12 సంవత్సరాలు జైలు శిక్ష మరియు SR50 మిలియన్లు జరిమానా విధించడం జరిగింది.
సుమారు SR63 మిలియన్ల మనీ లాండరింగ్ చేసినట్లు రుజువు కావడంతో తీవ్రంగా పరిగణించిన కోర్టు సదరు దంపతుల మీద ట్రావెలింగ్ బ్యాన్ మరియు దేశంలో ఏటువంటి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించకుండా శాశ్వత నిషేధంతో పాటు గా వారి బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న SR 10 మిలియన్ల జప్తు చేయాలని అధికారులను ఆదేశించింది.
దేశ ఆర్థిక వ్యవస్థను నష్టపరిచే విధంగా వ్యవహరించిన దంపతుల మీద మరిన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









