మనీ లాండరింగ్ చేసినందుకు గాను 12 ఏళ్ల జైలు శిక్ష
- July 25, 2022
రియాద్: దేశ చట్టాలకు వ్యతిరేకంగా మనీ లాండరింగ్ చేసినందుకు గాను కేసు ను దర్యాప్తు చేసిన ప్రత్యేక కోర్టు సౌదీ అరేబియా కు చెందిన దంపతులకు 12 సంవత్సరాలు జైలు శిక్ష మరియు SR50 మిలియన్లు జరిమానా విధించడం జరిగింది.
సుమారు SR63 మిలియన్ల మనీ లాండరింగ్ చేసినట్లు రుజువు కావడంతో తీవ్రంగా పరిగణించిన కోర్టు సదరు దంపతుల మీద ట్రావెలింగ్ బ్యాన్ మరియు దేశంలో ఏటువంటి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించకుండా శాశ్వత నిషేధంతో పాటు గా వారి బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న SR 10 మిలియన్ల జప్తు చేయాలని అధికారులను ఆదేశించింది.
దేశ ఆర్థిక వ్యవస్థను నష్టపరిచే విధంగా వ్యవహరించిన దంపతుల మీద మరిన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







