మనీ లాండరింగ్ చేసినందుకు గాను 12 ఏళ్ల జైలు శిక్ష
- July 25, 2022
రియాద్: దేశ చట్టాలకు వ్యతిరేకంగా మనీ లాండరింగ్ చేసినందుకు గాను కేసు ను దర్యాప్తు చేసిన ప్రత్యేక కోర్టు సౌదీ అరేబియా కు చెందిన దంపతులకు 12 సంవత్సరాలు జైలు శిక్ష మరియు SR50 మిలియన్లు జరిమానా విధించడం జరిగింది.
సుమారు SR63 మిలియన్ల మనీ లాండరింగ్ చేసినట్లు రుజువు కావడంతో తీవ్రంగా పరిగణించిన కోర్టు సదరు దంపతుల మీద ట్రావెలింగ్ బ్యాన్ మరియు దేశంలో ఏటువంటి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించకుండా శాశ్వత నిషేధంతో పాటు గా వారి బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న SR 10 మిలియన్ల జప్తు చేయాలని అధికారులను ఆదేశించింది.
దేశ ఆర్థిక వ్యవస్థను నష్టపరిచే విధంగా వ్యవహరించిన దంపతుల మీద మరిన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







