వాడి ని దాటిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు
- July 25, 2022
మస్కట్: దక్షిణ అల్ బాటినః ప్రావిన్స్ లోని విలియత్ రుస్తుక్ ప్రాంతంలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాడి అల్ సహతన్లో ఉద్దేశపూర్వకంగా దాటిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం ఉదృతంగా ప్రవహిస్తున్న వాడి అల్ సహతన్ లో తమ ప్రాణాలకు తెగించి దాటిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు, అంతేకాకుండా వారిని రిమాండ్ విధించడం జరిగింది.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







