వాతావరణ మార్పులను అధ్యయనం చేసేందుకు అత్యవసర కమిటీ
- July 26, 2022
మస్కట్: దేశంలో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన విషయాలను మరియు వాతావరణ మార్పులు గురించి అధ్యయనం చేసేందుకు అత్యవసర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కమిటీ దేశంలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల గురించి సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది.
దేశంలో వాతావరణ పరిస్థితుల గురించి సమగ్రంగా అధ్యయనం చేయాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) కమిటీకి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్
- ఏపీ నూతన సీఎస్గా సాయిప్రసాద్
- ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!









