వాతావరణ మార్పులను అధ్యయనం చేసేందుకు అత్యవసర కమిటీ
- July 26, 2022
మస్కట్: దేశంలో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన విషయాలను మరియు వాతావరణ మార్పులు గురించి అధ్యయనం చేసేందుకు అత్యవసర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కమిటీ దేశంలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల గురించి సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది.
దేశంలో వాతావరణ పరిస్థితుల గురించి సమగ్రంగా అధ్యయనం చేయాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) కమిటీకి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







