వాతావరణ మార్పులను అధ్యయనం చేసేందుకు అత్యవసర కమిటీ
- July 26, 2022
మస్కట్: దేశంలో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన విషయాలను మరియు వాతావరణ మార్పులు గురించి అధ్యయనం చేసేందుకు అత్యవసర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కమిటీ దేశంలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల గురించి సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది.
దేశంలో వాతావరణ పరిస్థితుల గురించి సమగ్రంగా అధ్యయనం చేయాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) కమిటీకి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







