వాతావరణ మార్పులను అధ్యయనం చేసేందుకు అత్యవసర కమిటీ
- July 26, 2022
మస్కట్: దేశంలో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన విషయాలను మరియు వాతావరణ మార్పులు గురించి అధ్యయనం చేసేందుకు అత్యవసర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కమిటీ దేశంలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల గురించి సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది.
దేశంలో వాతావరణ పరిస్థితుల గురించి సమగ్రంగా అధ్యయనం చేయాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) కమిటీకి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!







