ప్రారంభ ట్రేడింగ్ లో భారత రూపాయి క్షీణించింది

- July 27, 2022 , by Maagulf
ప్రారంభ ట్రేడింగ్ లో భారత రూపాయి క్షీణించింది

యూఏఈ: ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న తాజా పరిస్థితులు మరియు ఇంధన ధరల మధ్య ఉన్న హెచ్చు తగ్గుల నేపథ్యంలో మార్కెట్ ప్రారంభ ట్రేడింగ్ లో రూపాయి క్షీణించింది. 

ప్రారంభ ట్రేడింగ్ ముగిసే సమయానికి రూపాయి మారకం 79.83 వద్ద నిలిచింది. మదుపరులు పెట్టుబడులు ఉపసంహరణ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని మార్కెట్ నిపుణుడు శ్రీరామ్ అయ్యర్ తెలిపారు. 

మంగళవారం మార్కెట్ ముగిసే నాటికి విదేశీ మదుపరులు మధ్య 15.48 బిలియన్ విలువగల షేర్లు మార్పిడి జరిగిందని సమచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com