సకాలంలో జీతాలు చెల్లించని సంస్థలకు జరిమానాలు
- July 28, 2022
యూఏఈ: కార్మికుల జీతాలను సకాలంలో చెల్లించని సంస్థలకు జరిమానాలు విధించేలా యూఏఈ తన వేతన రక్షణ వ్యవస్థ (WPS)కి కొత్త సవరణలు చేసింది. పెనాల్టీలు కార్మికుల జీతాలు చెల్లించడంలో జాప్యం, ఉద్యోగుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయని మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రి డాక్టర్ అబ్దుల్రహ్మాన్ బిన్ అబ్దుల్మానన్ అల్ అవార్ తెలిపారు. నిబంధనలు పాటించని సంస్థలకు మంత్రిత్వ శాఖ రిమైండర్లు, నోటిఫికేషన్లను జారీ చేస్తుందన్నారు. నోటీసులపై తదుపరి చర్యలు తీసుకోకపోతే, అటువంటి సంస్థలకు కొత్త వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేసి, జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







