సకాలంలో జీతాలు చెల్లించని సంస్థలకు జరిమానాలు
- July 28, 2022
యూఏఈ: కార్మికుల జీతాలను సకాలంలో చెల్లించని సంస్థలకు జరిమానాలు విధించేలా యూఏఈ తన వేతన రక్షణ వ్యవస్థ (WPS)కి కొత్త సవరణలు చేసింది. పెనాల్టీలు కార్మికుల జీతాలు చెల్లించడంలో జాప్యం, ఉద్యోగుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయని మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రి డాక్టర్ అబ్దుల్రహ్మాన్ బిన్ అబ్దుల్మానన్ అల్ అవార్ తెలిపారు. నిబంధనలు పాటించని సంస్థలకు మంత్రిత్వ శాఖ రిమైండర్లు, నోటిఫికేషన్లను జారీ చేస్తుందన్నారు. నోటీసులపై తదుపరి చర్యలు తీసుకోకపోతే, అటువంటి సంస్థలకు కొత్త వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేసి, జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!