అరబ్ పార్లమెంట్ సెషన్ లో పాల్గొన్న ఒమానీ పిల్లలు
- July 31, 2022
మస్కట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జా విశ్వవిద్యాలయం నిర్వహించిన అరబ్ పార్లమెంట్ ఫర్ ది చైల్డ్ రెండవ సెషన్లో ఒమన్ సుల్తానేట్ పిల్లలు పాల్గొన్నారు. పార్లమెంటరీ విధులు, బాధ్యత తదితర అంశాలపై రూపొందించిన అరబ్ పార్లమెంట్ డిప్లొమాలో 17 అరబ్ దేశాలకు చెందిన 77 మంది ఆనర్స్ డిగ్రీని సాధించారు. పిల్లలలో పార్లమెంటరీ విలువలు, సూత్రాలను తెలియజేయడం, భవిష్యత్ పార్లమెంటేరియన్లుగా వారిని సిద్ధం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్సలెన్స్ డిగ్రీని పొందడం పట్ల పలువురు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యుడు, పార్లమెంటులోని బాలల హక్కుల కమిటీ ఉపాధ్యక్షుడు కడాస్ బింట్ అబ్దుల్లా అల్-రియామియా మాట్లాడుతూ.. ఆరు నెలల కోర్సులో భాగంగా విద్యార్థులకు నాయకత్వం, సమస్య పరిష్కార నైపుణ్యాలు ఇతర పార్లమెంటరీ నైపుణ్యాల పట్ల అవగాహన కల్పించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







