యూఏఈకి ఆరెంజ్ అలర్ట్.. రాబోయే మూడు రోజులపాటు వర్షాలు
- August 01, 2022
యూఏఈ: రాబోయే మూడు రోజులపాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. నివాసితులు అధికారులు జారీ చేసే సలహాలను పాటించాలని సూచించింది. NCM ఇతర ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్లను జారీ చేసింది. అబుదాబి పోలీసులు కూడా భారీ వర్షాల నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో గత వారం రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు వరదల కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని.. రోడ్లు దెబ్బతినడం, భారీగా ఆస్తి నష్టాలు సంభవించినట్లు NCM వెల్లడించింది.
తాజా వార్తలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం
- భారత్-జపాన్ AI ఒప్పందం: టెక్ రంగంలో భారీ మార్పులు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!







