యూఏఈకి ఆరెంజ్ అలర్ట్.. రాబోయే మూడు రోజులపాటు వర్షాలు
- August 01, 2022
యూఏఈ: రాబోయే మూడు రోజులపాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. నివాసితులు అధికారులు జారీ చేసే సలహాలను పాటించాలని సూచించింది. NCM ఇతర ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్లను జారీ చేసింది. అబుదాబి పోలీసులు కూడా భారీ వర్షాల నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో గత వారం రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు వరదల కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని.. రోడ్లు దెబ్బతినడం, భారీగా ఆస్తి నష్టాలు సంభవించినట్లు NCM వెల్లడించింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







