4,200 మంది డ్రైవర్లకు జరిమానా విధించిన యూఏఈ

- August 02, 2022 , by Maagulf
4,200 మంది డ్రైవర్లకు జరిమానా విధించిన యూఏఈ

అబుదాభి: గత ఆరు నెలలు నుండి రిజిస్టర్ నంబర్ ప్లేట్ దాస్తూ వచ్చిన పలు రకాల వాహనాలకు చెందిన సుమారు 4,200 మంది డ్రైవర్లకు జరిమానా విధించినట్లు అబుదాభి పోలీసులు వెల్లడించారు. జరిమానా కింద dh 400 చెల్లించాలి. 

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వీరి మీద చర్యలు తీసుకోవడం ద్వారా మిగిలిన వారిలో కూడా పరివర్తన తీసుకురావచ్చు అని పోలీసులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com