4,200 మంది డ్రైవర్లకు జరిమానా విధించిన యూఏఈ
- August 02, 2022
అబుదాభి: గత ఆరు నెలలు నుండి రిజిస్టర్ నంబర్ ప్లేట్ దాస్తూ వచ్చిన పలు రకాల వాహనాలకు చెందిన సుమారు 4,200 మంది డ్రైవర్లకు జరిమానా విధించినట్లు అబుదాభి పోలీసులు వెల్లడించారు. జరిమానా కింద dh 400 చెల్లించాలి.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వీరి మీద చర్యలు తీసుకోవడం ద్వారా మిగిలిన వారిలో కూడా పరివర్తన తీసుకురావచ్చు అని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







