4,200 మంది డ్రైవర్లకు జరిమానా విధించిన యూఏఈ
- August 02, 2022
అబుదాభి: గత ఆరు నెలలు నుండి రిజిస్టర్ నంబర్ ప్లేట్ దాస్తూ వచ్చిన పలు రకాల వాహనాలకు చెందిన సుమారు 4,200 మంది డ్రైవర్లకు జరిమానా విధించినట్లు అబుదాభి పోలీసులు వెల్లడించారు. జరిమానా కింద dh 400 చెల్లించాలి.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వీరి మీద చర్యలు తీసుకోవడం ద్వారా మిగిలిన వారిలో కూడా పరివర్తన తీసుకురావచ్చు అని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









