ముస్లిం నేతలతో మోడీ సమావేవమయ్యారు...
- April 14, 2016
సమస్యల పరిష్కారానికి సహకరించండి ముసిం నేతలు తనను కలవటానిఇ చొరవ చూపటం లేదని, వారు తన వద్దకు వస్తే అనేక సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చునని ప్రధాని మోడీ అన్నారు. సమస్యల పరిష్కారానికి సహకరించాలన్నారు. ఈమేరకు ముస్లిం నేతలతో సమావేవమయ్యారు. ముస్లిం వర్గాలకు చెందిన 11 మంది నేతలు,పలువురు మేథావులు మోడీతో సమావేశమై పలు అంశాలను చర్చించారు. కాగా ఖమర్ ఆఘా, ఖుర్బాన్ ఆలీ, ముఫ్తీ ఐజాజ్ అర్షద్ ఖాస్మి వంటి నేతలు ముసింలలో అభద్రతాభావం , భయం పెరిగిపోతున్నాయని వారు మోడీకి వివరించారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







