ముస్లిం నేతలతో మోడీ సమావేవమయ్యారు...

- April 14, 2016 , by Maagulf
ముస్లిం నేతలతో మోడీ సమావేవమయ్యారు...

సమస్యల పరిష్కారానికి సహకరించండి  ముసిం నేతలు తనను కలవటానిఇ చొరవ చూపటం లేదని, వారు తన వద్దకు వస్తే అనేక సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చునని ప్రధాని మోడీ అన్నారు. సమస్యల పరిష్కారానికి సహకరించాలన్నారు. ఈమేరకు ముస్లిం నేతలతో సమావేవమయ్యారు. ముస్లిం వర్గాలకు చెందిన 11 మంది నేతలు,పలువురు మేథావులు మోడీతో సమావేశమై పలు అంశాలను చర్చించారు. కాగా ఖమర్‌ ఆఘా, ఖుర్బాన్‌ ఆలీ, ముఫ్తీ ఐజాజ్‌ అర్షద్‌ ఖాస్మి వంటి నేతలు ముసింలలో అభద్రతాభావం , భయం పెరిగిపోతున్నాయని వారు మోడీకి వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com