వెదర్ రిపోర్టును తప్పుగా పబ్లిస్ చేస్తే.. OMR50,000 జరిమానా: ఒమన్
- August 09, 2022
మస్కట్: ఒమన్ సుల్తానేట్ను ప్రభావితం చేసే వాతావరణ పరిస్థితులలో అనధికారిక అంచనాలు, హెచ్చరికలను ప్రచురించవద్దని పౌర విమానయాన అథారిటీ హెచ్చరించింది. తప్పుడు అంచనాలు రూపొందించి పౌర విమానయాన చట్టాన్ని ఉల్లంఘించిన వారికి OMR50,000 వరకు జరిమానా, జైలు శిక్ష విధించబడుతుందని పేర్కొంది. సివిల్ ఏవియేషన్ అథారిటీ వద్ద ఒమనీ వాతావరణ శాస్త్ర అథారిటీ జారీ చేసిన దానికి విరుద్ధంగా అంచనాలు హెచ్చరికలను ప్రచురించే అనేక మీడియా, వ్యక్తిగత ఖాతాలను పర్యవేక్షించినట్లు అథారిటీ తెలిపింది. ఆర్టికల్ (30) నిబంధనను ఉల్లంఘించే వ్యక్తికి ఒక సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, OMR15,000 - OMR50,000 మధ్య జరిమానా లేదా ఈ రెండింటిలో ఏదైనా ఒకదాన్ని విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..