సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- August 12, 2022
కువైట్: దేశంలోని ఒక ఆసుపత్రిలోని ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో ఒకే ఒక్క మహిళా రిసెప్షనిస్ట్ పనిచేస్తున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య సదుపాయాల వివిధ విభాగాలలో తగినంత సంఖ్యలో రిసెప్షనిస్ట్లు, నిర్వాహకులు ఉన్నారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలోని ఆరోగ్య సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా, వక్రీకరించే విధంగా తప్పుడు వార్తలు, ఆరోపణలకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







