ఆగస్ట్ 18 నుండి లుసైల్ సూపర్ కప్ టిక్కెట్ల విక్రయం
- August 12, 2022
ఖతార్: 80,000 మంది కెపాసిటీ గల లుసైల్ స్టేడియంలో జరిగే సూపర్ కప్ కు సంబంధించిన టిక్కెట్లను ఆగస్టు 18(గురువారం) నుంచి విక్రయించనున్నట్లు లుసైల్ సూపర్ కప్ ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. లుసైల్ సూపర్ కప్లో భాగంగా సెప్టెంబర్ 9న సౌదీ అరేబియా, ఈజిప్ట్ జట్లు తలపడనున్నాయి. ఈవెంట్ కోసం టిక్కెట్లు FIFA టికెటింగ్ వెబ్సైట్లో నాలుగు విభాగాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 18న జరిగే FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022™ ఫైనల్తో సహా పలు మ్యాచ్ లకు లుసైల్ స్టేడియం వేదిక కానుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







