ఆగస్ట్ 18 నుండి లుసైల్ సూపర్ కప్ టిక్కెట్ల విక్రయం
- August 12, 2022
ఖతార్: 80,000 మంది కెపాసిటీ గల లుసైల్ స్టేడియంలో జరిగే సూపర్ కప్ కు సంబంధించిన టిక్కెట్లను ఆగస్టు 18(గురువారం) నుంచి విక్రయించనున్నట్లు లుసైల్ సూపర్ కప్ ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. లుసైల్ సూపర్ కప్లో భాగంగా సెప్టెంబర్ 9న సౌదీ అరేబియా, ఈజిప్ట్ జట్లు తలపడనున్నాయి. ఈవెంట్ కోసం టిక్కెట్లు FIFA టికెటింగ్ వెబ్సైట్లో నాలుగు విభాగాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 18న జరిగే FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022™ ఫైనల్తో సహా పలు మ్యాచ్ లకు లుసైల్ స్టేడియం వేదిక కానుంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







