సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- August 12, 2022
కువైట్: దేశంలోని ఒక ఆసుపత్రిలోని ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో ఒకే ఒక్క మహిళా రిసెప్షనిస్ట్ పనిచేస్తున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య సదుపాయాల వివిధ విభాగాలలో తగినంత సంఖ్యలో రిసెప్షనిస్ట్లు, నిర్వాహకులు ఉన్నారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలోని ఆరోగ్య సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా, వక్రీకరించే విధంగా తప్పుడు వార్తలు, ఆరోపణలకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







