జిలీబ్లో కొనసాగుతోన్న భద్రతా తనిఖీలు
- August 14, 2022
కువైట్: రక్షణ మంత్రి, అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ సూచనల మేరకు జిలీబ్లో భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన తనిఖీల్లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన 394 మందిని జ్లీబ్, మహ్బౌలా ప్రాంతంలో అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. తనిఖీల సందర్భంగా చట్టాన్ని ఉల్లంఘించిన వారిని గుర్తించేందుకు ఎంట్రీ/ఎగ్జిట్ లను మూసివేసి నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు లెఫ్టినెంట్-జనరల్ అన్వర్ అల్-బర్జాస్, మేజర్ జనరల్ జమాల్ అల్-సయేగ్ తెలిపారు. వీరు జ్లీబ్లో నిర్వహించిన తనిఖీలకు నాయకత్వం వహించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







