జిలీబ్లో కొనసాగుతోన్న భద్రతా తనిఖీలు
- August 14, 2022
కువైట్: రక్షణ మంత్రి, అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ సూచనల మేరకు జిలీబ్లో భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన తనిఖీల్లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన 394 మందిని జ్లీబ్, మహ్బౌలా ప్రాంతంలో అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. తనిఖీల సందర్భంగా చట్టాన్ని ఉల్లంఘించిన వారిని గుర్తించేందుకు ఎంట్రీ/ఎగ్జిట్ లను మూసివేసి నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు లెఫ్టినెంట్-జనరల్ అన్వర్ అల్-బర్జాస్, మేజర్ జనరల్ జమాల్ అల్-సయేగ్ తెలిపారు. వీరు జ్లీబ్లో నిర్వహించిన తనిఖీలకు నాయకత్వం వహించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







