ఆగస్టు 17న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్
- August 17, 2022
కువైట్: భారత రాయబార కార్యాలయం ఆగస్టు 17న ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. భారత రాయబార కార్యాలయంలో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఉదయం 10 గంటల నుంచి ఎంబసీలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని ఎంబసీ ప్రకటించింది. కోవిడ్-19కి టీకాలు తీసుకున్న వారు మాత్రమే ఓపెన్ హౌస్లో పాల్గొనాలని ఎంబసీ కోరింది. సంబంధిత సమస్యలను పేరు, పాస్పోర్ట్ నంబర్, సివిల్ ఐడి నంబర్, కువైట్లోని సంప్రదింపు నంబర్ మరియు చిరునామాతో [email protected]కు ఇమెయిల్ ద్వారా పంపవచ్చని ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







