ఆగస్టు 17న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్

- August 17, 2022 , by Maagulf
ఆగస్టు 17న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్

కువైట్: భారత రాయబార కార్యాలయం ఆగస్టు 17న ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. భారత రాయబార కార్యాలయంలో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఉదయం 10 గంటల నుంచి ఎంబసీలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని ఎంబసీ ప్రకటించింది. కోవిడ్-19కి టీకాలు తీసుకున్న వారు మాత్రమే ఓపెన్ హౌస్‌లో పాల్గొనాలని ఎంబసీ కోరింది. సంబంధిత సమస్యలను పేరు, పాస్‌పోర్ట్ నంబర్, సివిల్ ఐడి నంబర్, కువైట్‌లోని సంప్రదింపు నంబర్ మరియు చిరునామాతో [email protected]కు ఇమెయిల్ ద్వారా పంపవచ్చని ఎంబసీ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com