ఆగస్టు 17న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్
- August 17, 2022
కువైట్: భారత రాయబార కార్యాలయం ఆగస్టు 17న ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. భారత రాయబార కార్యాలయంలో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఉదయం 10 గంటల నుంచి ఎంబసీలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని ఎంబసీ ప్రకటించింది. కోవిడ్-19కి టీకాలు తీసుకున్న వారు మాత్రమే ఓపెన్ హౌస్లో పాల్గొనాలని ఎంబసీ కోరింది. సంబంధిత సమస్యలను పేరు, పాస్పోర్ట్ నంబర్, సివిల్ ఐడి నంబర్, కువైట్లోని సంప్రదింపు నంబర్ మరియు చిరునామాతో [email protected]కు ఇమెయిల్ ద్వారా పంపవచ్చని ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







