భారత రాయబారితో మంత్రి అబ్దుల్లా అల్నోయిమి భేటీ
- August 18, 2022మనామా: సమాచార వ్యవహారాల మంత్రి డా. రంజాన్ బిన్ అబ్దుల్లా అల్నోయిమి బహ్రెయిన్ లో భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ఉమ్మడి సహకారం, మీడియా రంగంలో అవకాశాల గురించి చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు భారత రాయబారి చేస్తున్న కృషిని కూడా ఆయన ప్రశంసించారు. బహ్రెయిన్ రాజ్యం అభివృద్ధిని కాంక్షిస్తూ బలమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత అభివృద్ధి చేయడంపై భారత దేశ ఆసక్తిని భారత దౌత్యవేత్త స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్