మొబైల్ యాప్స్ ద్వారా ప్రభుత్వ రుసుముల చెల్లింపు
- August 18, 2022యూఏఈ: వినియోగదారులు మొబైల్ చెల్లింపు యాప్లు, బ్యాంక్ బదిలీ, క్రెడిట్ కార్డ్లను ఉపయోగించి ప్రభుత్వ రుసుములను చెల్లించవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సౌకర్యవంతమైన, మరింత సమర్థవంతమైన చెల్లింపు పద్ధతులను అందించే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. వచ్చే మూడు నెలల్లో, ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు తమ సేవల రుసుము చెల్లింపు eDirham ప్లాట్ఫారమ్ను ఉపయోగించడం క్రమంగా నిలిసివేస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. శామ్సంగ్ పే, ఆపిల్ పే, బ్యాంకు బదిలీలు, క్రెడిట్ కార్డులను చెల్లింపులకు కస్టమర్లు వినియోగించవచ్చని ప్రకటించింది.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..