మొబైల్ యాప్స్ ద్వారా ప్రభుత్వ రుసుముల చెల్లింపు

- August 18, 2022 , by Maagulf
మొబైల్ యాప్స్ ద్వారా ప్రభుత్వ రుసుముల చెల్లింపు

యూఏఈ: వినియోగదారులు మొబైల్ చెల్లింపు యాప్‌లు, బ్యాంక్ బదిలీ, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ప్రభుత్వ రుసుములను చెల్లించవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సౌకర్యవంతమైన, మరింత సమర్థవంతమైన చెల్లింపు పద్ధతులను అందించే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. వచ్చే మూడు నెలల్లో, ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు తమ సేవల రుసుము చెల్లింపు eDirham ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడం క్రమంగా నిలిసివేస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. శామ్సంగ్ పే, ఆపిల్ పే, బ్యాంకు బదిలీలు, క్రెడిట్ కార్డులను చెల్లింపులకు కస్టమర్‌లు వినియోగించవచ్చని ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com