దోఫర్ ఖరీఫ్ సీజన్లో ప్రయాణించిన 315,000 మంది
- August 18, 2022మస్కట్ : జూన్ ప్రారంభం నుండి ఆగస్టు 13 వరకు దోఫర్ ఖరీఫ్ సీజన్లో 315,000 మంది ప్రయాణికులు సలాలా విమానాశ్రయం ద్వారా ప్రయాణించారు. ఇదే సమయంలో ఇన్కమింగ్/అవుట్గోయింగ్ విమానాల సంఖ్య వారానికి 195 విమానాలకు చేరుకుందని సలాలా ఎయిర్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సలీమ్ బిన్ అవద్ అల్ యాఫీ తెలిపారు. ఈ వేసవిలో అరేబియా గల్ఫ్లోని పర్యాటక ప్రదేశాలలో గవర్నరేట్ ఒకటిగా మారిందని ఆయన పేర్కొన్నారు. అబుదాబి, బహ్రెయిన్ నుండి వారానికి రెండు విమానాలు(గల్ఫ్ ఎయిర్), కువైట్ నుండి వారానికి 6 విమానాలు(జజీరా ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్), సౌదీ అరేబియాలోని రియాద్ నుండి వారానికి 4 విమానాలు నడుస్తున్నాయన్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!