రెక్టమ్ లో నిలువ చేసిన బంగారంతో పట్టుబడిన వ్యక్తి అరెస్ట్

- August 18, 2022 , by Maagulf
రెక్టమ్ లో నిలువ చేసిన బంగారంతో పట్టుబడిన వ్యక్తి అరెస్ట్

మనామా: బహ్రెయిన్ నుండి భారతదేశానికి 2.4 కేజీల బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అరెస్ట్ చేశారు. 

రవాణా చేసిన వ్యక్తి పేరు హమాజద్ సాదిక్.భారత దేశం లోని కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాకు చెందిన ఇతడు బహ్రెయిన్ లో స్థిరపడ్డాడు. 

గత కొంత కాలంగా గల్ఫ్ దేశాల నుండి భారతదేశానికి అక్రమ రవాణా చేస్తున్న బంగారాన్ని పట్టుకున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు. 

బంగారం అక్రమ రవాణా కేసుల్లో మిగిలిన రాష్ట్రాల్లో కన్నా కేరళలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి అని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com