రెక్టమ్ లో నిలువ చేసిన బంగారంతో పట్టుబడిన వ్యక్తి అరెస్ట్
- August 18, 2022
మనామా: బహ్రెయిన్ నుండి భారతదేశానికి 2.4 కేజీల బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అరెస్ట్ చేశారు.
రవాణా చేసిన వ్యక్తి పేరు హమాజద్ సాదిక్.భారత దేశం లోని కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాకు చెందిన ఇతడు బహ్రెయిన్ లో స్థిరపడ్డాడు.
గత కొంత కాలంగా గల్ఫ్ దేశాల నుండి భారతదేశానికి అక్రమ రవాణా చేస్తున్న బంగారాన్ని పట్టుకున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
బంగారం అక్రమ రవాణా కేసుల్లో మిగిలిన రాష్ట్రాల్లో కన్నా కేరళలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







