రెక్టమ్ లో నిలువ చేసిన బంగారంతో పట్టుబడిన వ్యక్తి అరెస్ట్
- August 18, 2022
మనామా: బహ్రెయిన్ నుండి భారతదేశానికి 2.4 కేజీల బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అరెస్ట్ చేశారు.
రవాణా చేసిన వ్యక్తి పేరు హమాజద్ సాదిక్.భారత దేశం లోని కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాకు చెందిన ఇతడు బహ్రెయిన్ లో స్థిరపడ్డాడు.
గత కొంత కాలంగా గల్ఫ్ దేశాల నుండి భారతదేశానికి అక్రమ రవాణా చేస్తున్న బంగారాన్ని పట్టుకున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
బంగారం అక్రమ రవాణా కేసుల్లో మిగిలిన రాష్ట్రాల్లో కన్నా కేరళలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







