‘రసమయి’కి దరఖాస్తు చేసుకోండి
- June 15, 2015
యూఏఈలోని 10వ,12వ తరగతుల బోర్డు పరిక్షలు రాసిన విద్యార్థుల్లో, ప్రతిభ కనపరిచిన ఐదుగురు తెలుగు ‘బ్రిలియంట్’ స్టూడెంట్స్ని రసమయి తెలుగు సాంస్కృతిక సంస్థ అకడమిక్ ఎక్స్లెన్స్ అవార్డ్ మరియు రివార్డ్తో సత్కరించనుంది. దీనికోసం విద్యార్థులు తమ మార్క్స్, కాంటాక్ట్ డిటెయిల్స్తో ‘[email protected]’ను సంప్రదించగలరు. చివరి తేదీ జూన్ 22, 2015. ఇద్దరు కంటే ఎక్కువమంది విజేతలుంటే, కమిటీ వారిలోంచి కొందరిని ఎంపిక చేసి సమానంగా ‘రివార్డ్’ పంచుతుంది. ఎక్స్లెన్సీ అవార్డ్ జ్యూరీ మెంబర్స్ కమిటీ ఎంపిక ఆధారంగా ఇవ్వబడుతుందని రసమయు సంస్థ జనరల్ సెక్రటరీ శ్రీమతి కృష్ణవేణి పంతాల తెలిపారు.
ఈ బృహత్ కార్యక్రమానికి స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న జజీర ఎమిరేట్స్ పవర్ యండి శ్రీ కిషోర్ బాబు దువ్వుర్ గారికి రసమయి వారి క్రుతాభినందనలు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







