వెంకయ్యనాయుడుతో అమిత్ షా భేటీ
- August 24, 2022
న్యూఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ఢిల్లీలో కలిశారు. వెంకయ్య ఇంటికే వెళ్లిన అమిత్ షా ఆయనతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా అమిత్ షానే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వెంకయ్యతో తాను భేటీ అయిన ఫొటోలను కూడా అమిత్ షా పంచుకున్నారు.
ఈ సందర్భంగా వెంకయ్యను మాజీ ఉపరాష్ట్రపతిగానే కాకుండా తమ పార్టీకి చెందిన సీనియర్ నేతగానూ అమిత్ షా అభివర్ణించారు. వెంకయ్యను కలవడం తనకు ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుందని తెలిపిన అమిత్ షా.. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా దేశ ప్రగతిపైనా వెంకయ్యతో చర్చించినట్లు అమిత్ షా వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!







