కాగిత రహిత లావాదేవీలను పెంచేందుకు ఆటోమేటెడ్ సిస్టమ్
- August 26, 2022
దుబాయ్: అధునాతన సాంకేతికతను ఉపయోగించి కాగిత రహిత లావాదేవీలను పెంచడానికి దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) కియోలిస్-MHI (దుబాయ్ మెట్రో మరియు ట్రామ్ ఆపరేటర్)తో భాగస్వామ్యం కుదుర్చుకుని రైల్ ఆటోమేటెడ్ సిస్టమ్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది.
మెట్రో/ట్రామ్, దుబాయ్ మెట్రో ఆపరేషన్ కంట్రోల్ సెంటర్, దుబాయ్ ట్రామ్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్, ఎన్విరాన్మెంట్ - మేనేజ్మెంట్ ఆఫ్ పవర్/ఎనర్జీ/వేస్ట్ మరియు ఇతర వాటిపై జరిగే భారీ-స్థాయి కార్యకలాపాలకు యాక్సెస్ కు ఈ సిస్టమ్ అనుమతిస్తుంది.
రవాణా వ్యవస్థ పని తీరు మెరుగు పరిచే విధంగా పయనిస్తున్న RTA సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అధికారిక సమాచారం.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







