కాగిత రహిత లావాదేవీలను పెంచేందుకు ఆటోమేటెడ్ సిస్టమ్
- August 26, 2022
దుబాయ్: అధునాతన సాంకేతికతను ఉపయోగించి కాగిత రహిత లావాదేవీలను పెంచడానికి దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) కియోలిస్-MHI (దుబాయ్ మెట్రో మరియు ట్రామ్ ఆపరేటర్)తో భాగస్వామ్యం కుదుర్చుకుని రైల్ ఆటోమేటెడ్ సిస్టమ్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది.
మెట్రో/ట్రామ్, దుబాయ్ మెట్రో ఆపరేషన్ కంట్రోల్ సెంటర్, దుబాయ్ ట్రామ్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్, ఎన్విరాన్మెంట్ - మేనేజ్మెంట్ ఆఫ్ పవర్/ఎనర్జీ/వేస్ట్ మరియు ఇతర వాటిపై జరిగే భారీ-స్థాయి కార్యకలాపాలకు యాక్సెస్ కు ఈ సిస్టమ్ అనుమతిస్తుంది.
రవాణా వ్యవస్థ పని తీరు మెరుగు పరిచే విధంగా పయనిస్తున్న RTA సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అధికారిక సమాచారం.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







