భారత్ కరోనా అప్డేట్
- August 31, 2022న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా మరో 7,231 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసులు 4,44,28,393కు చేరాయి. ఇందులో 4,38,35,852 మంది కోలుకున్నారు.
ఇప్పటివరకు 5,27,874 మంది మృతిచెందారు. మరో 64,667 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 45 మంది మరణించగా, 10,828 మంది కోలుకున్నారు. కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!