బహిరంగ పని నిషేధాన్ని సెప్టెంబర్ వరకు పొడిగించాలి
- September 01, 2022
మనామా: దేశవ్యాప్తంగా ఎండ ఉష్ణోగ్రతలలో తరుగుదల కనపడక పోవడంతో సెప్టెంబరు నెల వరకు బహిరంగ పనుల పై నిషేధం పొడిగించాలని బహిరంగ పనుల్లో బిజీగా ఉండే నిర్మాణ రంగం కార్మికులు మరియు ఇతర రంగాల కార్మికులు ప్రభుత్వానికి అభ్యర్థన చేశారు.
ఎండ ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో పనిచేయడం వల్ల తమను తీవ్ర అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి తమ అభ్యర్థన మేరకు సెప్టెంబర్ వరకు బహిరంగ పని నిషేధాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







