బహిరంగ పని నిషేధాన్ని సెప్టెంబర్ వరకు పొడిగించాలి
- September 01, 2022
మనామా: దేశవ్యాప్తంగా ఎండ ఉష్ణోగ్రతలలో తరుగుదల కనపడక పోవడంతో సెప్టెంబరు నెల వరకు బహిరంగ పనుల పై నిషేధం పొడిగించాలని బహిరంగ పనుల్లో బిజీగా ఉండే నిర్మాణ రంగం కార్మికులు మరియు ఇతర రంగాల కార్మికులు ప్రభుత్వానికి అభ్యర్థన చేశారు.
ఎండ ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో పనిచేయడం వల్ల తమను తీవ్ర అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి తమ అభ్యర్థన మేరకు సెప్టెంబర్ వరకు బహిరంగ పని నిషేధాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







