బహిరంగ పని నిషేధాన్ని సెప్టెంబర్ వరకు పొడిగించాలి
- September 01, 2022
మనామా: దేశవ్యాప్తంగా ఎండ ఉష్ణోగ్రతలలో తరుగుదల కనపడక పోవడంతో సెప్టెంబరు నెల వరకు బహిరంగ పనుల పై నిషేధం పొడిగించాలని బహిరంగ పనుల్లో బిజీగా ఉండే నిర్మాణ రంగం కార్మికులు మరియు ఇతర రంగాల కార్మికులు ప్రభుత్వానికి అభ్యర్థన చేశారు.
ఎండ ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో పనిచేయడం వల్ల తమను తీవ్ర అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి తమ అభ్యర్థన మేరకు సెప్టెంబర్ వరకు బహిరంగ పని నిషేధాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







