బహిరంగ పని నిషేధాన్ని సెప్టెంబర్ వరకు పొడిగించాలి
- September 01, 2022
మనామా: దేశవ్యాప్తంగా ఎండ ఉష్ణోగ్రతలలో తరుగుదల కనపడక పోవడంతో సెప్టెంబరు నెల వరకు బహిరంగ పనుల పై నిషేధం పొడిగించాలని బహిరంగ పనుల్లో బిజీగా ఉండే నిర్మాణ రంగం కార్మికులు మరియు ఇతర రంగాల కార్మికులు ప్రభుత్వానికి అభ్యర్థన చేశారు.
ఎండ ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో పనిచేయడం వల్ల తమను తీవ్ర అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి తమ అభ్యర్థన మేరకు సెప్టెంబర్ వరకు బహిరంగ పని నిషేధాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









