ఎన్నికల తర్వాత కొత్త రెసిడెన్సీ చట్టం. ప్రవాసులకు కష్టాలే
- September 05, 2022
కువైట్ సిటీ: ఎన్నికల తర్వాత కువైట్ లో కొత్త రెసిడెన్సీ చట్టం అమల్లోకి రానుంది.ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే సిద్ధం చేశారు. వలసలు నియంత్రిస్తూ....కువైటీకరణ చేసే విధంగా కొత్త నిబంధనలు రూపొందించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రవాసులకు ఇబ్బందులు తప్పవు. ప్రైవేట్ సెక్టార్ లో వలసలు తగ్గించే విధంగా చట్టంలో కఠినమైన రూల్స్ చేర్చారు. అక్రమ మానవ రవాణాను నిరోధించేందుకు పెద్ద ఎత్తున జరిమానాలు విధించనున్నారు. అక్రమంగా ఎవరైనా వర్కర్స్ ను నియమిస్తే 5,000 కేడీ లను 50,000 కేడీల ను ఫైన్ వేయనున్నారు. అదే విధంగా గవర్నమెంట్ ప్రాజెక్ట్ లు చేపట్టే సంస్థలు విదేశీ వర్కర్స్ ను నియమించుకుంటే ఒక్కో వర్కర్ పై 500 కేడీల ను డిపాజిట్ చేయటంతో పాటు వారికి హెల్త్ ఇన్సూ రెెన్స్ తప్పనిసరి అని చట్టంలో ఉంది. ఈ చట్టం అమల్లోకి వస్తే కువైట్ లో విదేశీ వర్కర్స్ సంఖ్య తగ్గటం ఖాయమని చెబతున్నారు.
తాజా వార్తలు
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు









