దర్సైత్ బ్రిడ్జి విస్తరణ పనులు. ఈ నెల 30 వరకు పాక్షికంగా మూసివేత
- September 07, 2022
మస్కట్: మస్కట్ లోని దర్సైత్ బ్రిడ్జి విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఐతే బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా పాక్షికంగా రాకపోకలను నిలిపివేస్తున్నట్లు మస్కట్ మున్సిపాలిటీ అధికారులు తెలిపారు.ఈ నెల 30 వరకు దర్సైత్ బ్రిడ్జి వద్ద కొన్ని ప్రాంతాల్లో ప్రయాణానికి అనుమంతిచమని చెప్పారు. బ్రిడ్జి వద్ద ఉన్న అల్ వాడీ, అల్ కబీర్ ప్రాంతాల్లో అంక్షలు ఉంటాయని...ప్రజలు గమనించాలని అధికారులు సూచించారు. ఈ నెల 30 వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. అప్పటి లోగా బ్రిడ్జి విస్తరణ పనులను పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ప్రజలంతా మున్సిపాలిటీ అధికారులకు సహకరించి ట్రాఫిక్ ఆంక్షలకు అనుగుణంగా తమ ప్రయాణాలను మార్చుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







