దర్సైత్ బ్రిడ్జి విస్తరణ పనులు. ఈ నెల 30 వరకు పాక్షికంగా మూసివేత
- September 07, 2022
మస్కట్: మస్కట్ లోని దర్సైత్ బ్రిడ్జి విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఐతే బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా పాక్షికంగా రాకపోకలను నిలిపివేస్తున్నట్లు మస్కట్ మున్సిపాలిటీ అధికారులు తెలిపారు.ఈ నెల 30 వరకు దర్సైత్ బ్రిడ్జి వద్ద కొన్ని ప్రాంతాల్లో ప్రయాణానికి అనుమంతిచమని చెప్పారు. బ్రిడ్జి వద్ద ఉన్న అల్ వాడీ, అల్ కబీర్ ప్రాంతాల్లో అంక్షలు ఉంటాయని...ప్రజలు గమనించాలని అధికారులు సూచించారు. ఈ నెల 30 వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. అప్పటి లోగా బ్రిడ్జి విస్తరణ పనులను పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ప్రజలంతా మున్సిపాలిటీ అధికారులకు సహకరించి ట్రాఫిక్ ఆంక్షలకు అనుగుణంగా తమ ప్రయాణాలను మార్చుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









