దర్సైత్ బ్రిడ్జి విస్తరణ పనులు. ఈ నెల 30 వరకు పాక్షికంగా మూసివేత
- September 07, 2022
మస్కట్: మస్కట్ లోని దర్సైత్ బ్రిడ్జి విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఐతే బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా పాక్షికంగా రాకపోకలను నిలిపివేస్తున్నట్లు మస్కట్ మున్సిపాలిటీ అధికారులు తెలిపారు.ఈ నెల 30 వరకు దర్సైత్ బ్రిడ్జి వద్ద కొన్ని ప్రాంతాల్లో ప్రయాణానికి అనుమంతిచమని చెప్పారు. బ్రిడ్జి వద్ద ఉన్న అల్ వాడీ, అల్ కబీర్ ప్రాంతాల్లో అంక్షలు ఉంటాయని...ప్రజలు గమనించాలని అధికారులు సూచించారు. ఈ నెల 30 వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. అప్పటి లోగా బ్రిడ్జి విస్తరణ పనులను పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ప్రజలంతా మున్సిపాలిటీ అధికారులకు సహకరించి ట్రాఫిక్ ఆంక్షలకు అనుగుణంగా తమ ప్రయాణాలను మార్చుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







