దర్సైత్ బ్రిడ్జి విస్తరణ పనులు. ఈ నెల 30 వరకు పాక్షికంగా మూసివేత

- September 07, 2022 , by Maagulf
దర్సైత్ బ్రిడ్జి విస్తరణ పనులు. ఈ నెల 30 వరకు పాక్షికంగా మూసివేత

మస్కట్: మస్కట్ లోని దర్సైత్ బ్రిడ్జి విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఐతే బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా పాక్షికంగా రాకపోకలను నిలిపివేస్తున్నట్లు మస్కట్ మున్సిపాలిటీ అధికారులు తెలిపారు.ఈ నెల 30 వరకు దర్సైత్ బ్రిడ్జి వద్ద కొన్ని ప్రాంతాల్లో ప్రయాణానికి అనుమంతిచమని చెప్పారు. బ్రిడ్జి వద్ద ఉన్న అల్ వాడీ, అల్ కబీర్ ప్రాంతాల్లో అంక్షలు ఉంటాయని...ప్రజలు గమనించాలని అధికారులు సూచించారు. ఈ నెల 30 వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. అప్పటి లోగా బ్రిడ్జి విస్తరణ పనులను పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ప్రజలంతా మున్సిపాలిటీ అధికారులకు సహకరించి ట్రాఫిక్ ఆంక్షలకు అనుగుణంగా తమ ప్రయాణాలను మార్చుకోవాలని కోరారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com