త్వరలో ప్రవాసులకు ఆరోగ్య సేవల ఫీ పెంపు..!
- September 10, 2022
కువైట్: ప్రవాసుల కోసం ఆరోగ్య సేవా రుసుములను పెంచే ప్రణాళికను ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరలో ప్రారంభించనుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రణాళికను మూడు వర్గాలుగా విభజించారు. మొదటి వర్గం వ్యక్తులలో ప్రైవేట్ రంగంలోని కార్మికులు, ఫ్యామిలీ రెసిడెన్సీ పర్మిట్ హోల్డర్లు ఉన్నారు. ఈ వర్గానికి సంవత్సరానికి 130 దినార్ల వరకు ఖర్చయ్యే ఆరోగ్య బీమాను ఉపయోగించి 'డామన్ హాస్పిటల్స్' ద్వారా ఆరోగ్య సేవ అందించబడుతుంది. ఈ రుసుముల్లో రోగుల పరీక్షలు, ఎక్స్-రేలు, చికిత్సలు కవర్ అవుతాయి. రెండవ వర్గంలో ప్రభుత్వ రంగం, ప్రభుత్వ క్లినిక్లు, ఆసుపత్రులలో పని చేస్తున్న ప్రవాసులు ఉన్నారు. వీరు పనిచేసే ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా బీమా కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడో కేటగిరీలో టూరిస్టులు ఉన్నారు. కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని రూపొందించారు. గృహ కార్మికులు ప్రస్తుత బీమా ప్యాకేజీ కింద లేదా స్వల్ప పెరుగుదలతో ప్రభుత్వ సౌకర్యాలలో సేవలను పొందవచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







