ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో ఆలంబాగ్ లో అపశృతి..
- April 17, 2016
ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో ఆలంబాగ్ లో నిర్మాణంలో ఉన్న ఓ మెట్రో బ్రిడ్జి పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. పిల్లర్ కూలడంతో ఒకరు మృతి చెందగా, నిర్మాణ పనులు చేస్తున్న ముగ్గురు కూలీలకు గాయలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









