కరోనా బారినపడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

- September 12, 2022 , by Maagulf
కరోనా బారినపడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారినపడ్డారు. గత రెండు, ‌మూడు రోజులుగా కోవిడ్ 19 స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న కవిత.. పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో గత వారం రోజులుగా తనను‌ కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. కొన్ని రోజుల పాటు తాను హోం ‌ఐసోలేషన్ లో ఉండనున్నట్లు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com