టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన..
- September 12, 2022
అక్టోబర్లో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది.యువ సంచలనం ఆల్రౌండర్ దీపక్ హుడాకు ఇందులో అవకాశం దక్కింది. గాయం కారణంగా కొద్దిరోజులపాటు ఆటకు దూరంగా ఉన్న పేసర్ బుమ్రా తిరిగి జట్టులో చేరాడు. అయితే, మోకాలి గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఈ టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో అక్షర్ పటేల్ను ఎంపిక చేశారు. రోహిత్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.స్టాండ్ బై ప్లేయర్లుగా మహమ్మద్ షమి, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్ను ఎంపిక చేసింది.
జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (కీపర్), దినేశ్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్య, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్

తాజా వార్తలు
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!
- పిల్లలలో అవాంఛిత ప్రవర్తన నివారణకు క్లోజ్ మానిటరింగ్..!!
- ఒమన్ లో ఒక్క రోజులోనే భారతీయ పాస్ పోర్ట్ ప్రక్రియ పూర్తి..!!









