టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన..
- September 12, 2022
అక్టోబర్లో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది.యువ సంచలనం ఆల్రౌండర్ దీపక్ హుడాకు ఇందులో అవకాశం దక్కింది. గాయం కారణంగా కొద్దిరోజులపాటు ఆటకు దూరంగా ఉన్న పేసర్ బుమ్రా తిరిగి జట్టులో చేరాడు. అయితే, మోకాలి గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఈ టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో అక్షర్ పటేల్ను ఎంపిక చేశారు. రోహిత్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.స్టాండ్ బై ప్లేయర్లుగా మహమ్మద్ షమి, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్ను ఎంపిక చేసింది.
జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (కీపర్), దినేశ్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్య, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్

తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







