పీఏసీఐ కేబుల్స్ కట్. పలు సర్వీసులకు అంతరాయం
- September 13, 2022
కువైట్: ఫైబర్ కేబుల్ లైన్ తెగిన కారణంగా కొన్ని సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పీఏసీఐ) ప్రకటించింది. ఏకీకృత ప్రభుత్వ అప్లికేషన్ "సహెల్"తోపాటు ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలిగిందని తెలిపింది. తెగిన కేబుల్స్ సుర్రాకు దక్షిణంగా ఉన్న మంత్రిత్వ శాఖ ప్రాంతంలోని ప్రభుత్వ ఏజెన్సీలతో కలుపుతుందని PACI పేర్కొంది. అధికారులు కేబుల్స్ ని సరిచేస్తున్నారని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని పీఏసీఐ వెల్లడించింది.
తాజా వార్తలు
- అస్సాం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
- యూఏఈలో వాట్సాప్ వినియోగదారులకు కీలక హెచ్చరికలు
- HCA క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా అంబటి రాయుడు
- భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డు
- అనధికార అబార్షన్ ప్రమోటింగ్..ప్రవాసికి ఆరు నెలల జైలు, SR 100,000 ఫైన్..!!
- యుద్ధం, ప్రాంతీయ ఉద్రిక్తతల పై కింగ్ హమద్, జెలెన్స్కీ చర్చలు..!!
- యూఏఈలో Dh1.046 బిలియన్లతో కొత్త డీశాలినేషన్ స్టేషన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై బ్రిటిష్, కువైట్ తో ఒమన్ చర్చలు..!!
- మే 13 నుండి 16 వరకు ఓల్డ్ దోహా పోర్టులో పిషింగ్ పోటీ..!!
- విమాన సర్వీసుల పై భారత్, కువైట్ చర్చలు..!!









