పీఏసీఐ కేబుల్స్ కట్. పలు సర్వీసులకు అంతరాయం
- September 13, 2022
కువైట్: ఫైబర్ కేబుల్ లైన్ తెగిన కారణంగా కొన్ని సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పీఏసీఐ) ప్రకటించింది. ఏకీకృత ప్రభుత్వ అప్లికేషన్ "సహెల్"తోపాటు ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలిగిందని తెలిపింది. తెగిన కేబుల్స్ సుర్రాకు దక్షిణంగా ఉన్న మంత్రిత్వ శాఖ ప్రాంతంలోని ప్రభుత్వ ఏజెన్సీలతో కలుపుతుందని PACI పేర్కొంది. అధికారులు కేబుల్స్ ని సరిచేస్తున్నారని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని పీఏసీఐ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







