పీఏసీఐ కేబుల్స్ కట్. పలు సర్వీసులకు అంతరాయం
- September 13, 2022
కువైట్: ఫైబర్ కేబుల్ లైన్ తెగిన కారణంగా కొన్ని సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పీఏసీఐ) ప్రకటించింది. ఏకీకృత ప్రభుత్వ అప్లికేషన్ "సహెల్"తోపాటు ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలిగిందని తెలిపింది. తెగిన కేబుల్స్ సుర్రాకు దక్షిణంగా ఉన్న మంత్రిత్వ శాఖ ప్రాంతంలోని ప్రభుత్వ ఏజెన్సీలతో కలుపుతుందని PACI పేర్కొంది. అధికారులు కేబుల్స్ ని సరిచేస్తున్నారని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని పీఏసీఐ వెల్లడించింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







