దుబాయ్ లో అంబేద్కర్ సేవా సమితి నూతన కమిటీ ఏర్పాటు
- September 13, 2022
దుబాయ్: దుబాయ్ లో అంబేద్కర్ సేవా సమితి యూఏఈ అధ్యక్షులు జైతా నారాయణ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది.అంబేద్కర్ ఆశయ సాధన సిధ్ధాంతాలు కలిసి కట్టుగా ముందుకు తీసుకెళ్ళటానికి యూఏఈలో అంబేద్కర్ అభిమానులు ఈ కమిటీ ఏర్పాటు చేయటం జరిగిందని నారాయణ తెలిపారు. జై భీం జై భీం పూర్తి స్థాయి బాధ్యత గా అంబేద్కర్ కల్పించిన హక్కులు కాపాడుతూ సమాజంలో తమ వంతు కృషిగా దుబాయ్ లోని బార్ దుబాయ్ ప్రాంతంలో అంబేద్కర్ సేవా సమితి సమావేశం నిర్వహించారు.
కమిటీ సభ్యుల వివరాలు....
జైతా నారాయణ
గణేష్ పింజారి
నల్ల నర్సయ్య
అంజలి రెడ్డి
పరశురామ్
చిలుముల రమేష్
జలపతి
లత
యుగంధర్
సత్తయ్య బొక్కెన
మని
డేవిడ్
రవి
శ్రీనివాస్ గౌడ్
శ్రీధర్ గౌడ్
లలిత గణేష్
రాజా దాసు
కిరణ్
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







