దుబాయ్ లో అంబేద్కర్ సేవా సమితి నూతన కమిటీ ఏర్పాటు
- September 13, 2022
దుబాయ్: దుబాయ్ లో అంబేద్కర్ సేవా సమితి యూఏఈ అధ్యక్షులు జైతా నారాయణ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది.అంబేద్కర్ ఆశయ సాధన సిధ్ధాంతాలు కలిసి కట్టుగా ముందుకు తీసుకెళ్ళటానికి యూఏఈలో అంబేద్కర్ అభిమానులు ఈ కమిటీ ఏర్పాటు చేయటం జరిగిందని నారాయణ తెలిపారు. జై భీం జై భీం పూర్తి స్థాయి బాధ్యత గా అంబేద్కర్ కల్పించిన హక్కులు కాపాడుతూ సమాజంలో తమ వంతు కృషిగా దుబాయ్ లోని బార్ దుబాయ్ ప్రాంతంలో అంబేద్కర్ సేవా సమితి సమావేశం నిర్వహించారు.
కమిటీ సభ్యుల వివరాలు....
జైతా నారాయణ
గణేష్ పింజారి
నల్ల నర్సయ్య
అంజలి రెడ్డి
పరశురామ్
చిలుముల రమేష్
జలపతి
లత
యుగంధర్
సత్తయ్య బొక్కెన
మని
డేవిడ్
రవి
శ్రీనివాస్ గౌడ్
శ్రీధర్ గౌడ్
లలిత గణేష్
రాజా దాసు
కిరణ్
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









