దుబాయ్ లో అంబేద్కర్ సేవా సమితి నూతన కమిటీ ఏర్పాటు
- September 13, 2022
దుబాయ్: దుబాయ్ లో అంబేద్కర్ సేవా సమితి యూఏఈ అధ్యక్షులు జైతా నారాయణ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది.అంబేద్కర్ ఆశయ సాధన సిధ్ధాంతాలు కలిసి కట్టుగా ముందుకు తీసుకెళ్ళటానికి యూఏఈలో అంబేద్కర్ అభిమానులు ఈ కమిటీ ఏర్పాటు చేయటం జరిగిందని నారాయణ తెలిపారు. జై భీం జై భీం పూర్తి స్థాయి బాధ్యత గా అంబేద్కర్ కల్పించిన హక్కులు కాపాడుతూ సమాజంలో తమ వంతు కృషిగా దుబాయ్ లోని బార్ దుబాయ్ ప్రాంతంలో అంబేద్కర్ సేవా సమితి సమావేశం నిర్వహించారు.
కమిటీ సభ్యుల వివరాలు....
జైతా నారాయణ
గణేష్ పింజారి
నల్ల నర్సయ్య
అంజలి రెడ్డి
పరశురామ్
చిలుముల రమేష్
జలపతి
లత
యుగంధర్
సత్తయ్య బొక్కెన
మని
డేవిడ్
రవి
శ్రీనివాస్ గౌడ్
శ్రీధర్ గౌడ్
లలిత గణేష్
రాజా దాసు
కిరణ్
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు







