నాలుగేళ్ల స్టూడెంట్ మృతిపై ఖతార్ విద్యాశాఖ సీరియస్
- September 14, 2022
ఖతార్: 2022 సెప్టెంబరు 11న నాలుగేళ్ల మిన్సా మరియం జాకబ్ ప్రాణాలను బలిగొన్న ప్రైవేట్ కిండర్ గార్టెన్పై విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) కఠిన చర్యలు తీసుకుంది. స్టూడెంట్ ప్రాణాలను తీసిన అల్ వక్రాలోని స్ప్రింగ్ఫీల్డ్ కిండర్ గార్టెన్ను మూసివేయాలని నిర్ణయించింది. విచారణలో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం రుజువైన తరువాత అత్యంత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు MoEHE తెలిపింది. విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో పేర్కొంది. స్ప్రింగ్ఫీల్డ్ కిండర్ గార్టెన్కు చెందిన KG 1 స్టూడెంట్ మరియం కిండర్ గార్టెన్ బస్సుల్లో ఒకదానిలో ఊపిరాడక మరణించడం అందరిని కలచివేసింది. ఈ సంఘటనపై పౌరులు, నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్.. అబుదాబి, దుబాయ్, ఫుజైరా కనెక్ట్..ఫుల్ డిటైల్స్..!!
- బుఖా ఘటనలో ఇద్దరు విదేశీయులకు గాయాలు, వాహనాలకు నష్టం..!!
- హోర్ముజ్ జలసంధిని "బేరసారాల సాధనంగా" చేయొద్దు: ఖతార్
- బహ్రెయిన్ లో డ్రైవర్కు 7 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా యూఏఈకి సౌదీ మద్దతు..!!
- జహ్రా వైపు వెళ్లే ఐదవ రింగ్ రోడ్ ఈనెల 16 వరకు పాక్షికంగా మూసివేత..!!
- భారతీయుల పై దాడి.. ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం!
- విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం









