సెప్టెంబరు 14న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్
- September 14, 2022
కువైట్: 2022 సెప్టెంబరు 14న భారత రాయబార కార్యాలయంలో ఉదయం 11:00 నుండి 12:00 గంటల వరకు ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందు కోసం ఉదయం 10:00 గంటల నుండి రిజిస్ట్రేషన్లను స్వీకరించనున్నారు. కువైట్లోని కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న భారతీయ పౌరులందరూ ఇందులో పాల్గొనవచ్చని ఎంబసీ తెలిపింది. పాస్పోర్ట్, పాస్పోర్ట్ నంబర్, సివిల్ ఐడి నంబర్, కువైట్లోని ఫోన్ నంబర్, చిరునామా వంటి పూర్తి వివరాలతో [email protected]కు ఇమెయిల్ ద్వారా తమ సమస్యలను ముందుగానే పంపవచ్చని ఇండియన్ ఎంబసీ పేర్కొంది.
తాజా వార్తలు
- భారతీయుల పై దాడి.. ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం!
- విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం
- విజయ్ కీలక నిర్ణయం..
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్
- మక్కాలో మహిళను వేధించిన ప్రవాసి అరెస్టు..!!
- అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..అంబులెన్స్లకు గ్రీన్ లైట్లు, ప్రమాదాల అంచనాకు ఏఐ..!!
- మార్చిలో SR150 బిలియన్లు ఖర్చు చేసిన కన్జుమర్లు..!!
- ఒమన్ లో నేటి నుంచి కొత్త ఇంధన కేంద్రాల నియంత్రణ చట్టం..!!









