సెప్టెంబరు 14న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్
- September 14, 2022
కువైట్: 2022 సెప్టెంబరు 14న భారత రాయబార కార్యాలయంలో ఉదయం 11:00 నుండి 12:00 గంటల వరకు ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందు కోసం ఉదయం 10:00 గంటల నుండి రిజిస్ట్రేషన్లను స్వీకరించనున్నారు. కువైట్లోని కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న భారతీయ పౌరులందరూ ఇందులో పాల్గొనవచ్చని ఎంబసీ తెలిపింది. పాస్పోర్ట్, పాస్పోర్ట్ నంబర్, సివిల్ ఐడి నంబర్, కువైట్లోని ఫోన్ నంబర్, చిరునామా వంటి పూర్తి వివరాలతో [email protected]కు ఇమెయిల్ ద్వారా తమ సమస్యలను ముందుగానే పంపవచ్చని ఇండియన్ ఎంబసీ పేర్కొంది.
తాజా వార్తలు
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!







