సెప్టెంబరు 14న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్
- September 14, 2022
కువైట్: 2022 సెప్టెంబరు 14న భారత రాయబార కార్యాలయంలో ఉదయం 11:00 నుండి 12:00 గంటల వరకు ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందు కోసం ఉదయం 10:00 గంటల నుండి రిజిస్ట్రేషన్లను స్వీకరించనున్నారు. కువైట్లోని కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న భారతీయ పౌరులందరూ ఇందులో పాల్గొనవచ్చని ఎంబసీ తెలిపింది. పాస్పోర్ట్, పాస్పోర్ట్ నంబర్, సివిల్ ఐడి నంబర్, కువైట్లోని ఫోన్ నంబర్, చిరునామా వంటి పూర్తి వివరాలతో [email protected]కు ఇమెయిల్ ద్వారా తమ సమస్యలను ముందుగానే పంపవచ్చని ఇండియన్ ఎంబసీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …