సెప్టెంబరు 14న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్
- September 14, 2022
కువైట్: 2022 సెప్టెంబరు 14న భారత రాయబార కార్యాలయంలో ఉదయం 11:00 నుండి 12:00 గంటల వరకు ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందు కోసం ఉదయం 10:00 గంటల నుండి రిజిస్ట్రేషన్లను స్వీకరించనున్నారు. కువైట్లోని కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న భారతీయ పౌరులందరూ ఇందులో పాల్గొనవచ్చని ఎంబసీ తెలిపింది. పాస్పోర్ట్, పాస్పోర్ట్ నంబర్, సివిల్ ఐడి నంబర్, కువైట్లోని ఫోన్ నంబర్, చిరునామా వంటి పూర్తి వివరాలతో [email protected]కు ఇమెయిల్ ద్వారా తమ సమస్యలను ముందుగానే పంపవచ్చని ఇండియన్ ఎంబసీ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







