ప్రపంచంలోనే అతిపెద్ద చరఖాని దిల్లీలో..
- April 17, 2016ప్రపంచంలోనే అతిపెద్ద చరఖాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటుచేయనున్నారు. ఎయిర్పోర్టులోని మూడో టర్మినల్ వద్ద ఈ చరఖాను పెట్టనున్నారు. భారత అహింసా విధానాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు దీన్ని ఏర్పాటుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ చరఖా తయారీ పనులు పూర్తవగా.. త్వరలోనే దీన్ని ఎయిర్పోర్టుకు తీసుకురానున్నారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో గల ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) యూనిట్లో ఈ చరఖాను రూపొందించారు. నాలుగు టన్నుల బరువున్న ఈ చరఖాను పూర్తిగా టేకుతో తయారుచేశారు. 26 మంది వర్కర్లు, కార్పెంటర్లు కలిసి 40 రోజుల్లో దీన్ని పూర్తిచేసినట్లు కేవీఐసీ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్