శర్వానంద్ 25వ చిత్రాన్ని వైవిధ్యభరితం
- April 17, 2016వర్సటైల్ యాక్టర్ శర్వానంద్ ఇటీవల ఎక్స్ప్రెస్ రాజా అనే చిత్రంతో భారీ విజయాన్ని సాధించాడు. ఈ మూవీ శర్వానంద్కు 24వ చిత్రం. ఇక తాజాగా తన 25వ చిత్రాన్ని వైవిధ్యభరితమైన కథతో అత్యద్భుతంగా రూపొందించాలని భావిస్తున్నాడు. ఈ నేపధ్యంలో భారీ చిత్రాల నిర్మాత బివీఎస్ఎన్ ప్రసాద్తో కలిసి తన 25వ చిత్రాన్ని చేసేందుకు సిద్ధమయ్యాడు ఈ యంగ్ హీరో. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది.రన్ రాజా రన్, మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలతో వరుస సక్సెస్ లు సాధించిన శర్వానంద్ తన తర్వాతి చిత్రాన్ని కొత్త దర్శకుడితో చేయాలనుకుంటున్నాడట. అయితే ఎన్టీఆర్ 25వ చిత్రం నాన్నకు ప్రేమతోకు నిర్మాతగా వ్యవహరించిన బివీఎస్ఎన్ ప్రసాద్ శర్వానంద్ 25వ చిత్రం నిర్మించడం విశేషం.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..