భారత రాయబారి హెచ్ఈ సిబీ జార్జ్ బదిలీ
- September 14, 2022
కువైట్: భారత రాయబారి హెచ్ఈ సిబీ జార్జ్ బదిలీ అయ్యారు. జపాన్లో భారత తదుపరి రాయబారిగా సిబీ జార్జ్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సిబి జార్జ్ 2020 ఆగస్టులో కువైట్లో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. రాయబారి జార్జ్ చేపట్టిన అనేక కార్యక్రమాల ద్వారా భారతీయ ప్రవాసులలో చాలా ప్రజాదరణ పొందారు. కోవిడ్ సమయంలో తన పనితీరుతో అందరిని ఆకట్టుకున్నారు. తన పదవి కాలంలో భారత్- కువైట్ సంబంధాలను మరింత మెరుగుపరచగలిగాడు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







