‘ఎయిర్ ఇండియా’ విమానానికి తప్పిన పెను ప్రమాదం
- September 14, 2022
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం టేకాఫ్ అయ్యే సమయంలో మంటలు చెలరేగాయి.వెంటనే స్పందించిన అత్యవసర సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ) తెలిపింది. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఘటనపై విచారణకు అదేశించినట్లు సీఏఏ పేర్కొంది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







