‘ఎయిర్ ఇండియా’ విమానానికి తప్పిన పెను ప్రమాదం
- September 14, 2022
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం టేకాఫ్ అయ్యే సమయంలో మంటలు చెలరేగాయి.వెంటనే స్పందించిన అత్యవసర సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ) తెలిపింది. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఘటనపై విచారణకు అదేశించినట్లు సీఏఏ పేర్కొంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









