‘ఎయిర్ ఇండియా’ విమానానికి తప్పిన పెను ప్రమాదం
- September 14, 2022
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం టేకాఫ్ అయ్యే సమయంలో మంటలు చెలరేగాయి.వెంటనే స్పందించిన అత్యవసర సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ) తెలిపింది. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఘటనపై విచారణకు అదేశించినట్లు సీఏఏ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







