శర్వానంద్ 25వ చిత్రాన్ని వైవిధ్యభరితం
- April 17, 2016వర్సటైల్ యాక్టర్ శర్వానంద్ ఇటీవల ఎక్స్ప్రెస్ రాజా అనే చిత్రంతో భారీ విజయాన్ని సాధించాడు. ఈ మూవీ శర్వానంద్కు 24వ చిత్రం. ఇక తాజాగా తన 25వ చిత్రాన్ని వైవిధ్యభరితమైన కథతో అత్యద్భుతంగా రూపొందించాలని భావిస్తున్నాడు. ఈ నేపధ్యంలో భారీ చిత్రాల నిర్మాత బివీఎస్ఎన్ ప్రసాద్తో కలిసి తన 25వ చిత్రాన్ని చేసేందుకు సిద్ధమయ్యాడు ఈ యంగ్ హీరో. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది.రన్ రాజా రన్, మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలతో వరుస సక్సెస్ లు సాధించిన శర్వానంద్ తన తర్వాతి చిత్రాన్ని కొత్త దర్శకుడితో చేయాలనుకుంటున్నాడట. అయితే ఎన్టీఆర్ 25వ చిత్రం నాన్నకు ప్రేమతోకు నిర్మాతగా వ్యవహరించిన బివీఎస్ఎన్ ప్రసాద్ శర్వానంద్ 25వ చిత్రం నిర్మించడం విశేషం.
తాజా వార్తలు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..