ధోఫర్లో 70 వేల మొక్కలు నాటే ప్రాజెక్టు ప్రారంభం
- September 15, 2022
సలాలా: దోఫర్ గవర్నరేట్లోని వివిధ విలాయాత్లలో 70,000 చెట్లను పెంచే ప్రాజెక్ట్తో ముందుకు పోతున్నట్లు ఎన్విరాన్మెంట్ అథారిటీ (EA) ప్రకటించింది. జాతీయ స్థాయిలో చేపట్టిన 10 మిలియన్ల చెట్లను నాటే ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు అథారిటీ తెలిపింది. పర్యావరణ పరిరక్షణ డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ మహమ్మద్ సలీమ్ అల్ హర్దన్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలోని సైట్లలో కూడా చెట్లను నాటుతున్నట్లు తెలిపారు. ధోఫర్ గవర్నరేట్లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే 9,278 చెట్లను నాటినట్లు అల్ హర్దన్ పేర్కొన్నారు. గ్రీన్ కవర్ను మెరుగుపరచే లక్ష్యంగా తాజా ప్రాజెక్టును చేపట్టినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







