ధోఫర్లో 70 వేల మొక్కలు నాటే ప్రాజెక్టు ప్రారంభం
- September 15, 2022
సలాలా: దోఫర్ గవర్నరేట్లోని వివిధ విలాయాత్లలో 70,000 చెట్లను పెంచే ప్రాజెక్ట్తో ముందుకు పోతున్నట్లు ఎన్విరాన్మెంట్ అథారిటీ (EA) ప్రకటించింది. జాతీయ స్థాయిలో చేపట్టిన 10 మిలియన్ల చెట్లను నాటే ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు అథారిటీ తెలిపింది. పర్యావరణ పరిరక్షణ డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ మహమ్మద్ సలీమ్ అల్ హర్దన్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలోని సైట్లలో కూడా చెట్లను నాటుతున్నట్లు తెలిపారు. ధోఫర్ గవర్నరేట్లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే 9,278 చెట్లను నాటినట్లు అల్ హర్దన్ పేర్కొన్నారు. గ్రీన్ కవర్ను మెరుగుపరచే లక్ష్యంగా తాజా ప్రాజెక్టును చేపట్టినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం







