బ్యాంకింగ్ మోసాలపట్ల జాగ్రత్త: మంత్రిత్వశాఖ
- September 15, 2022
కువైట్ సిటీ: బ్యాంకింగ్ మోసాలపట్ల జాగ్రత్తగా ఉండాలని కువైటీలు, ప్రవాసులను అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. సున్నితమైన పర్సనల్ బ్యాంకింగ్ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించింది. బ్యాంకింగ్ డేటాను అప్డేట్ చేసుకోవాలంటూ వచ్చే మెసేజ్ ల పట్ల స్పందించవద్దని అంతర్గత మంత్రిత్వ శాఖ కోరింది. అనేక మార్గాల్లో బ్యాంకింగ్ మోసగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని, బ్యాంకింగ్ డేటాను అభ్యర్థించే స్కామర్లు పంపే మోసపూరిత ప్రచారాలపై స్పందించవద్దని మంత్రిత్వ శాఖ సూచించింది. అలాంటి ప్రకటనలను వెంటనే సబంధిత అధికారులకు తెలపాలని అంతర్గత మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







