బ్యాంకింగ్ మోసాలపట్ల జాగ్రత్త: మంత్రిత్వశాఖ
- September 15, 2022
కువైట్ సిటీ: బ్యాంకింగ్ మోసాలపట్ల జాగ్రత్తగా ఉండాలని కువైటీలు, ప్రవాసులను అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. సున్నితమైన పర్సనల్ బ్యాంకింగ్ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించింది. బ్యాంకింగ్ డేటాను అప్డేట్ చేసుకోవాలంటూ వచ్చే మెసేజ్ ల పట్ల స్పందించవద్దని అంతర్గత మంత్రిత్వ శాఖ కోరింది. అనేక మార్గాల్లో బ్యాంకింగ్ మోసగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని, బ్యాంకింగ్ డేటాను అభ్యర్థించే స్కామర్లు పంపే మోసపూరిత ప్రచారాలపై స్పందించవద్దని మంత్రిత్వ శాఖ సూచించింది. అలాంటి ప్రకటనలను వెంటనే సబంధిత అధికారులకు తెలపాలని అంతర్గత మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం
- సాహిత్యం సమాజ జాగృతికి శక్తివంతమైన సాధనం: డాక్టర్ నందిని సిధారెడ్డి
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్కు అండగా నిలబడ్డ GCC ..!!









