రసాయనాలతో కరెన్సీ నోట్ల పేరిట మోసం.. ముగ్గురు ఆఫ్రికన్స్ అరెస్ట్
- September 15, 2022
బహ్రెయిన్: రసాయన పదార్ధాలను ఉపయోగించి సాధారణ కాగితాన్ని కరెన్సీ నోట్లుగా మార్చవచ్చని నమ్మించి మోసం చేస్తున్న ముగ్గురు ఆఫ్రికన్లను అరెస్టు చేసినట్లు యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ ప్రకటించింది. నిందితుల నివాసం నుంచి రసాయనాలు, పరికరాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇలాంటి మోసగాళ్ల బారిన పడొద్దని.. పౌరులు, నివాసితులు అప్రమత్తంగా ఉండాలని జనరల్ డైరెక్టరేట్ పిలుపునిచ్చింది. ఇలాంటి మోసగాళ్ల గురించిన సమాచారం తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- సాహిత్యం సమాజ జాగృతికి శక్తివంతమైన సాధనం: డాక్టర్ నందిని సిధారెడ్డి
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్కు అండగా నిలబడ్డ GCC ..!!
- ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్లు తగ్గింపు..కోతలు ఉండవు..!!
- దుబాయ్ సేల్స్ మ్యాన్ కు ఫేక్ పోలీసుల బురిడీ.. Dh1.7 మిలియన్స్ చోరీ..!!
- వెంచర్ క్యాపిటల్ సంస్థలను ఆకర్షిస్తున్న డిజిటల్ ఫైనాన్స్ స్ట్రాటజీ..!!
- కువైట్ లో పలు వాహనాల లైసెన్సులు రద్దు?
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..









