కరెంట్, వాటర్ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ వినియోగదారులకు విజ్ఞప్తి
- September 16, 2022
కువైట్ : కరెంట్, వాటర్ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ కస్టమర్స్ కు ఎలక్ట్రిసిటీ, వాటర్ డిపార్ట్ మెంట్ అధికారులు మెసేజ్ లు పంపిస్తున్నారు. నిర్ణీత గడువు లోగా బకాయిలు చెల్లించకపోతే ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్ కట్ చేస్తామని వినియోగదారులను తెలిపారు. కనెక్షన్ కట్ చేయకుండా ఉండేందుకు నిర్ణీత గడువు లోగా బకాయిలు చెల్లించి ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతోనే గడవు లోగా పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ పదే పదే మెసేజ్ లు పంపిస్తున్నామని అధికారులు చెప్పారు. ఇప్పటికే బకాయిలు చెల్లించేందుకు కస్టమర్లకు గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చామన్నారు. ఈ సారి బకాయిల్ సరైన టైమ్ చెల్లించిన వారికి సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







