కరెంట్, వాటర్ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ వినియోగదారులకు విజ్ఞప్తి
- September 16, 2022
కువైట్ : కరెంట్, వాటర్ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ కస్టమర్స్ కు ఎలక్ట్రిసిటీ, వాటర్ డిపార్ట్ మెంట్ అధికారులు మెసేజ్ లు పంపిస్తున్నారు. నిర్ణీత గడువు లోగా బకాయిలు చెల్లించకపోతే ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్ కట్ చేస్తామని వినియోగదారులను తెలిపారు. కనెక్షన్ కట్ చేయకుండా ఉండేందుకు నిర్ణీత గడువు లోగా బకాయిలు చెల్లించి ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతోనే గడవు లోగా పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ పదే పదే మెసేజ్ లు పంపిస్తున్నామని అధికారులు చెప్పారు. ఇప్పటికే బకాయిలు చెల్లించేందుకు కస్టమర్లకు గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చామన్నారు. ఈ సారి బకాయిల్ సరైన టైమ్ చెల్లించిన వారికి సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!









