కరెంట్, వాటర్ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ వినియోగదారులకు విజ్ఞప్తి
- September 16, 2022
కువైట్ : కరెంట్, వాటర్ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ కస్టమర్స్ కు ఎలక్ట్రిసిటీ, వాటర్ డిపార్ట్ మెంట్ అధికారులు మెసేజ్ లు పంపిస్తున్నారు. నిర్ణీత గడువు లోగా బకాయిలు చెల్లించకపోతే ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్ కట్ చేస్తామని వినియోగదారులను తెలిపారు. కనెక్షన్ కట్ చేయకుండా ఉండేందుకు నిర్ణీత గడువు లోగా బకాయిలు చెల్లించి ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతోనే గడవు లోగా పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ పదే పదే మెసేజ్ లు పంపిస్తున్నామని అధికారులు చెప్పారు. ఇప్పటికే బకాయిలు చెల్లించేందుకు కస్టమర్లకు గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చామన్నారు. ఈ సారి బకాయిల్ సరైన టైమ్ చెల్లించిన వారికి సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









