కరెంట్, వాటర్ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ వినియోగదారులకు విజ్ఞప్తి
- September 16, 2022
కువైట్ : కరెంట్, వాటర్ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ కస్టమర్స్ కు ఎలక్ట్రిసిటీ, వాటర్ డిపార్ట్ మెంట్ అధికారులు మెసేజ్ లు పంపిస్తున్నారు. నిర్ణీత గడువు లోగా బకాయిలు చెల్లించకపోతే ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్ కట్ చేస్తామని వినియోగదారులను తెలిపారు. కనెక్షన్ కట్ చేయకుండా ఉండేందుకు నిర్ణీత గడువు లోగా బకాయిలు చెల్లించి ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతోనే గడవు లోగా పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ పదే పదే మెసేజ్ లు పంపిస్తున్నామని అధికారులు చెప్పారు. ఇప్పటికే బకాయిలు చెల్లించేందుకు కస్టమర్లకు గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చామన్నారు. ఈ సారి బకాయిల్ సరైన టైమ్ చెల్లించిన వారికి సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!
- హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
- వీసా ఫీజులను పెంచిన జపాన్ ..భారతీయుల పై పడనున్న భారం!
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!







