నిఖిల్ సరసన ముగ్గురు కథానాయికలు...
- April 17, 2016
వరుస సినిమాలతో దూసుకొస్తున్న నిఖిల్.. 'టైగర్' హిట్తో దూకుడుమీదున్న వి.ఐ.ఆనంద్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. విభిన్న కథ, కథనాలతో రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. హేభాపటేల్, అవికాగోర్ ఇప్పటికే ఎంపికచేసిన చిత్రయూనిట్ మూడో హీరోయిన్గా తమిళ నటి నందితా శ్వేతను ఎంపిక చేశారు. తమిళంలో పలు సినిమాలతో అలరించిన కోలీవుడ్ బ్యూటీ నిఖిల్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'అమల' అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







