నిఖిల్ సరసన ముగ్గురు కథానాయికలు...
- April 17, 2016
వరుస సినిమాలతో దూసుకొస్తున్న నిఖిల్.. 'టైగర్' హిట్తో దూకుడుమీదున్న వి.ఐ.ఆనంద్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. విభిన్న కథ, కథనాలతో రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. హేభాపటేల్, అవికాగోర్ ఇప్పటికే ఎంపికచేసిన చిత్రయూనిట్ మూడో హీరోయిన్గా తమిళ నటి నందితా శ్వేతను ఎంపిక చేశారు. తమిళంలో పలు సినిమాలతో అలరించిన కోలీవుడ్ బ్యూటీ నిఖిల్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'అమల' అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







